తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
ప్రతీ గురువా రం సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ 26న నిర్వహించడం లేదని అధికారులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ -2026 ఆన్లైన్ దరఖాస్తులను పూరించడంలో విద్యార్థులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఒక ఆప్షన్కు బదులు మరో ఆప్షన్ ఎంపిక చేసుకుంటున�
డిజిటల్ గవర్నెన్స్లో రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం న్య
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం. రెండు వేల మందితో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించి అధికారులు కూంబింగ్ చేపటారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎన్రావు, ఏపీలోని పశు వైద్య వర్సిటీలు, పరిశోధనా కేంద్రాల గ్రంథాలయాలకు ‘రైతన్నకు వెన్నుదన్ను-కలంగళం దృశ్యం’ పుస్తకాలను అందజేశారు.
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.