తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోర్టు ఆవరణలో న్యాయమూర్తి అరుణ్ క
బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ�
దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్బర్గ్ నగరంలోని మిడ్రాండ్లోని Dream Hill International schoolలో జరిగిన ఈవేడుకకు, తెలంగాణ వాసులే కాకుండా, వివిధ రా�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి, తెలంగాణ చరిత్రను వివరించారు.
Navodaya Vidyalaya | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ లాభం లేకుండాపోయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విడుదల �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర
బోరబండ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల(బాలురు, బాలికల)లో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమణమ్మ పేర్కొన్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, మ్య�
రేపటి నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ సూచించారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడకలను అంబర్ పేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్ ఆధ్వర్యంలో అంబర్ పేట ప్రేమ్ నగర్ గ్రీన్ ల్యాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చే
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాలు విసిరారు. రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అలాగే బీఆర్ఎస
పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెరుగైన సేవలు అందించిన పారిశుధ్య
ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలగాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవి�
తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మలేషియాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావించి పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబుర�