Sangareddy | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
Hyderabad | ‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో
Accreditation Committee | జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజుల్లో పూర్తిచేయాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక డీపీఆర్వోలను ఆదేశించారు.
Education Department | పాఠశాల విద్యాశాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ముఠాగా ఏర్పడి ప్రతి పనికి లం చాలు పుచ్చుకుంటున్నారన్న వాదనలు
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అది ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సరార్ జాతీయ ప్రయోజనాల �
Tuition Fee | పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు భారీగా పెరుగబోతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సులు మరింత ఖరీదైనవి కాబోతున్నాయి. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల జేబులకు చిల్లులు పడబోతున్నాయి. ఇంజినీరింగ్
సీఎం రేవంత్కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్సీ
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నగరంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. కిటకిటలాడుతూ వస్తున్న బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. అందులోనూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.