దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్�
“జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి చెందిన రోగులు జగిత్యాలకు రాకుండా చూసుకోండి.. అంటూ వ్యాఖ్యానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూ రి సంజయ్కుమార్కు కామన్సెన్స్ ఉందా?” అని కోర
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�
రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకి కాబోతున్నదా? జనాభా లెకల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్�
ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు, మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత
అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్' డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్
అవి ప్రస్తుతం బర్లు, గొర్లు గడ్డి మేసే భూములు.. అక్కడ ‘ఫోర్త్ సిటీ’ అంటూ గాలిమేడలు కడుతున్న కాంగ్రెస్ సర్కారు.. గ్లోబల్ సమ్మిట్ పేరిట గారడీ చేసింది. ఎక్కడికక్కడ విప్పుకొని పోయే డేరాలు వేసి తెలంగాణ సొమ�
పంచాయతీ ఎన్నికలు తుది అం కానికి చేరాయి. బుధవారం ఐదు మండలా ల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పోలింగ్ జరగనుంది.
Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు
Errolla Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా అవినీతిమయం అయ్యిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్రైమ్ అ�
Singireddy Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ స్కీమ్ అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష అన్నట్లుగా ఉందని �