సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ
న్యాక్ - ఏ గ్రేడ్ను వరుసగా మూడుసార్లు పొందిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాను దక్కించుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొత్తం కోర్సుల్లోని మూడింట రెండో వంతు కోర్సులు ఎన్బీఏ గుర్తింపు లేదా ఎన్ఐఆర్ఎఫ
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గొప్ప నమూనాగా మారనున్నది. దాదాపు 66 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి �
రాష్ట్రంలోని గురుకులాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్లను సైతం ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆ దిశగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయ�
సుప్రసిద్ధ జర్నలిస్ట్ కేఎల్ రెడ్డి ఇక లేరన్న వార్త మనసు చివుక్కుమనిపిస్తున్నది. ఇన్నాళ్లుగా ఆ పెద్దాయన ఎక్కడున్నారో.. ఓ ఐదారేండ్లయి ఉంటుంది సార్ కనిపించక.
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మా ణ ఫలితంగా రాష్ట్రంలో వాటిల్లనున్న ముంపుపై ఆరుగురి చొప్పున తెలం గాణ, ఏపీ రాష్ర్టాల అధికారులు ఈ నెల 9 నుంచి జాయింట్ సర్వే నిర్వహించనున్నారు.
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో పీజీ మెడిసిన్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 5వ తేదీ
nagarkurnool dist | వింత దూడకు గేదె జన్మనిచ్చింది. కానీ ఆ దూడ గేదె కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు ఉడుత
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�