Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ప్రతి అంశంపై కేటీఆర్ స్పందిస్తుంటారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర
cm kcr | ప్రముఖ పాత్రికేయులు గొవర్ధన సుందర వరదాచారి(92) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు
cm kcr | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర
TSSPDCL | దేశానికే తెలంగాణ విద్యుత్ ఆదర్శమని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పల్లె, పట్టణం అనే తేడాలేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్
Cm KCR | సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లక�
Munugode By Polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు
Assembly by elections | దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. బీహార్లోని
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఇప్పటివరకు 26 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి.
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగి�
దేశం మొత్తాన్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్ జోడో యాత్ర ‘హస్త’వ్యస్తంగా మారింది. తమకు ప్రాధాన్యం దక్కలేదని కాంగ్రెస్ నేతలునైరాశ్యంలో ఉండగా.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. స�
kollapur | రాష్ట్ర జీవిత బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉపాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కొ�
minister ktr | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవడు
minister ktr | తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్ల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే మేం
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని