minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
Minister Jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇచ్చిందా? అని మంత్రి జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వందల
ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల పుట్టలు.. తెలంగాణ ప్రభుత్వమొచ్చాక సమూల మార్పులు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరడంతో కొత్తరూపు సంతరించుకున్నాయి.
తెలంగాణలో గొర్రెల సంతతితోపాటు మాంసం ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. ఒక్కొక్క గొర్రెకు మూడేసి గొర్రె పిల్లలను పుట్టించేందుకు పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిట
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
తెలంగాణ, ఏపీ మధ్య జలాల కేటాయింపును పూర్తి చేసేందుకు నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ (కేటీడబ్ల్యూటీ- 2) 2013లో చేసిన కే�
ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించిం�
తెలంగాణ రాష్ట్రం తరఫున సెకండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ కబడ్డీ పోటీలకు కెప్టెన్గా గిరిజన బిడ్డ మాలోత్ అశోక్నాయక్ ఎంపికయ్యాడు. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని సుక్కలబోడు పంచాయతీకి చెందిన వ�
munugode by poll | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి మునుగోడుకు