ఐఐటీలో నిర్మించిన అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీ అద్భుత రోబోటిక్ టెలిస్కోప్ అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
తెలంగాణ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 26, 27 తేదీల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్�
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
తిరుమలలో బుధవారం నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీ డీ అమలు చేయనుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, నగదు తిరిగి చెల్లింపు అంశా ల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసు�
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని దేవాలయాన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలం తిర్మలాయపల్లెలోని లక్ష్మీ నరసింహ స్వామి
Minister Niranjan Reddy | వ్యవసాయరంగమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వ్యవసాయరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినట్
TS Group-2 | గ్రూప్-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్�