వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో మంగళవారం ఈదమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలతో పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాజెల్లా చల్లంగా ఉండేలా చూడమ్మ అంటూ వేడుకున్నారు.
– యాదిరెడ్డి (వనపర్తి, నమస్తే తెలంగాణ)