కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేరును ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. వివిధ క్రీడాంశాల్లో నిలకడగా రాణిస్తున్న 25 మంది అథ్లెట్ల జాబితాను 12 మంది సభ్యుల�
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ �
సామాన్య ప్రజానీకానికి అనువుగా దేశీ, గ్రామ్య భాషలకు ప్రాధాన్యమివ్వడం శాతవాహన చక్రవర్తుల కాలంలో మరింత స్థిరపడింది. తెలుగు ప్రాంతాన్నే కాక, దక్షిణా పథంలో అధిక భాగాన్ని దాదాపు 450 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది
Minister KTR | రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టార్టప్ ఇంక్యుబెటర్ టీ హబ్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం జ�
మ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్�
తెలంగాణ తొలి గ్రూప్-1లో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ముగిసింది. దీనికి సంబంధించి కీ విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది కీలకమైన మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై