KNRUHS | బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ నేడు మొదటి విడత ప్రవేశాలకు
Home Ministry | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం పంపిన
minister ktr | నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచి ఆయన.. ఈ
చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబ�
IAS officer | రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
Soma Bharath Kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్కుమార్ నియామకమయ్యారు. భరత్ను సీఎం కేసీఆర్ నియమించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రె�
Pocharam Srinivas reddy | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నా
Minister Sabitha | అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు - మన బడి, బీటీ ర
Minister KTR | సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తన చిన్ననాటి ఫోటోలను షేర�
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేరును ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. వివిధ క్రీడాంశాల్లో నిలకడగా రాణిస్తున్న 25 మంది అథ్లెట్ల జాబితాను 12 మంది సభ్యుల�
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ �