బాన్సువాడలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసతి గృహ నిర్మాణం కోసం రెడ్డి జన సంఘం అధ్యక్షుడు, రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి 6 లక్షల రూపాయలను విరాళంగా సీఎం కేసీఆర్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ సురేశ్రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, జీవన్రెడ్డి, సుధీర్రెడ్డి,ఆలయ ధర్మకర్తలు పోచారం శంభురెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, సురేంద ర్రెడ్డి, రవీందర్రెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు డి విఠల్రావు, కంచర్ల దశరథ్రెడ్డి, కంచర్ల శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– సుల్తాన్బజార్, మార్చి 4