స్వర్ణగిరి ఆలయాన్ని ధర్మకర్తలు మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మురళీకృష్ణ, గోపీకృష్ణ నిర్మించారు. స్థపతి డీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో నిత్య అనుష్టానములు, హోమాలు, మహ�
మండలంలోని వట్టెం గ్రామంలో స్వయంభువు గా వెలసిన నారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ లు చేయడంతోపాటు ఎడ్ల బండ్ల ఊరేగిం�
మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూ జలు చ
శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి , సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆయన సికింద్
రీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉదయం భూక్షరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప�
బాన్సువాడలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసతి గృహ నిర్మాణం కోసం రెడ్డి జన సంఘం అధ్యక్షుడు, రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి 6 లక్ష�