Soma Bharath kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి అంతర్జాతీయ వేదికపై మరోమారు తళుక్కుమంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసు�
రాష్ట్రంలో గిరిజనులకు విద్య, ఉద్యోగావకాశాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ప్రభుత్వం తాజాగా వాటి అమలుకు రోస్టర్ పాయింట్లు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్�
ప్రపంచంలో ఎక్కడా రెండు నదీ పరివాహక ప్రాంతాలు ఒకేలా ఉండవని తెలంగాణ తరఫున సాక్షిగా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్.. కృష్ణా ట్రిబ్యునల్కు స్పష్టం చేశారు.
తెలంగాణలో వ్యవసాయ మాడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ అగ్రిబిజినెస్ 5వ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయ�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిష�
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత�
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బుధవారం లండన్లో జరుగుతున్న వర �
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.
Minister Prashanth reddy | కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి తిరువీధిసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారి తిరుచ్చివాహనంపై వేంచేపు చేసి సేవను