బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్త
తెలంగాణలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం తనతో సమావేశమైన తైవాన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్�
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుం
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బ�
రాజకీయాల కోసమే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కాదని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం విమర్శించారు. విభజన హామీలను అమలు చేశాకే తెలంగాణ గడ్డపై మోదీ కాలుమోపాలని శుక
Anil Kurmachalam | విభజన హామీలను అమలు చేసిన తర్వాతనే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం డిమాండ్ చేశారు. రైతులపై నల్ల చట్టాలను తీసుకవచ్చి, కార్మిక
రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న మున్నూరుకాపులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని ఖమ్మం జిల్లాకు చెందిన మున్నూరుకాపు సంఘం నాయకులు, ఆ �