Minister Srinivas Goud | గోల్ఫ్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి అద్దం పట్టేలా గోల్ఫ్ క్లబ్ను అభివృద్ధి చేస్త�
minister talasani srinivas yadav | రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపద పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు హరీశ్ రావు,
Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా 1,000 మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. మూడు నెలల్లో కొత్త సభ్యత్వాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18 ఏండ
PM Modi | దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ.. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అభిృద్ధికి ఏమి చేయని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల�
MLC Kavitha | తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం
PM Modi | చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ చేనేత యూత్ఫోర్స్ డిమాండ్ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో
Errabelli Dayakar rao | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు బీమా, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు దేశానికే ఆందర్శంగా నిలుస్తున్నాయని
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. విస్తారంగా కురిసిన వానలు.. రైతుబంధు కింద పెట్టుబడి సాయం.. నిరంతర విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయం పరిఢవిల్లుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పాతాళ గంగ పైపైకి ఎగదన్నుకొస్తున్నది. ఒకప్పుడు నెర్రెలుబారిన నేలంతా నేడు నీటిగలగల సవ్వళ్లతో పులకిస్తున్నది. ప్రభుత్వ నీటి సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో న్యాయస్థాన సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు నివాస సముదాయాలనూ అ త్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. ర�
తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధి, పారిశ్రామిక కేంద్రాల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూతనిస్తున్నదని పరిశ్రమల శాఖ డైరెక్టర�
ఉద్యమస్ఫూర్తితో నెలాఖరులోపు పోడుభూముల సర్వే, పరిశీలన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులను కోరారు.
రాష్ట్రంలో ఈ నెల 9, 10న వేర్వేరు గ్రానైట్ వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్, కరీంగనర్లోని
ఇంటర్మీడియట్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం కల్లా కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు