రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించి�
తెలంగాణ ప్రజలు తెలివైనవారు. ఉద్యమ సమయంలో అన్నిరకాల కుట్రలను ఎదుర్కొన్న అనుభవం.. ఈ గడ్డ ప్రజలను ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండేలా చేసింది. గద్దెలను కూల్చే గద్దలు కాచుకొని కూర్చుంటాయని, ప్రజాప్రభుత్వాలను ప
ఐస్క్రీమ్ల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా అవతరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ శివారులో ఓ భారీ ప్లాంట్ను హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ (హాప్) ప్రారంభించింది. ఈ అత్యాధునిక
ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి, దూరదృష్టితో స్వరాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ �
kodakandla | జిల్లా పరిధిలోని కొడకండ్ల మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఏర్పాటు �
KNRUHS | ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రైవేట్ కళాశాలల్లో
leopard | జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ కొట్టంలో కట్టేసిన రెండు గేదె దూడలను బుధవారం రాత్రి చిరుత చంపేసింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళ�
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకన
Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్
MP Ravichandra | గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీల�
minister harish rao | రాష్ట్ర బీజేపీ నాయకులపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తమకు సంబంధం లేదని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు.. సిట్ ఏర్పాటు చేస్తే ఎందుక�
Minister KTR | దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7
health deputy commissioner | రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఓపీ సేవలు పొందేవారి సంఖ్య 1.36కోట్లకు చేరిందని, ఇంతకు ముందు 78.50లక్షలుగా ఉండేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గతంలో 67వేల శస్త్ర చికిత్సలు జర
minister sabita indra reddy | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా