మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 23,816 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నది
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ�
గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన�
దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక�
హైదరాబాద్ వేదికగా ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు చెందిన 24 మం ది బౌద్ధ ప్రతినిధుల బృందం
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్వర్క్స్, రంగులు వేసేపనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 96.92% పన�
నూతన ఆవిష్కరణల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాయదుర్గంలోని టీ హబ్లో బుధవారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్' కార్
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులను నిరసిస్తూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డిపై మోదీ, బీజేపీ కక్షగట్టి దాడులు చేస్తుందని మండిపడింది