Minister Prashanth reddy | ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేద ప్రజల సొంత
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, కుట్రలను ప్రజలను గమనిస్తున్నారు.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా దాడులు చేయడం ఏంటి? ఇదేం సంస్కృతి అని మ�
Minister Dayakar Rao | రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాఖను పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని మంత్రి దయాకర్రావు ఆదేశించారు. అధికారాలు, బాధ్యతలను వికేంద్రీకరించి,
Minister Satyavathi Rathod | దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా వారి సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారని, వారికి కాస్త చేయూతనిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
Minister Prashanth Reddy | రాష్ట్ర మీడియా అకాడమీ భవనాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డిని ఆదేశించారు. మంత్రిని మీడియా అకాడమీ
చైర్మ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావ�
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ సర్వీస్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా-పసిఫిక్ రీజియన్
కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడా�
అనర్హులు ఉన్నారంటూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చిన సొమ్మును కేంద్రం వెనక్కి తీసుకుంటున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున ఏట�
ఈ యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర�
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన సోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రా మీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్ప�
విద్యార్థులు, అధ్యాపక, సాహితీ లోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ కరదీపిక వంటిదని ఎైక్సెజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన�
పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ�
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు