ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్�
ఇల వైకుంఠం దివి నుంచి భువికి దిగొచ్చినట్టుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునర్నిర్మించిందని ఆధ్యాత్మిక గురువు, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశంసించార
అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని హైదరాబాద్ వాటర్ బోర్డు దక్కించుకున్నది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వాటర్ డైజెస్ట్ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ రంగ ఉత్తమ ఎస్టీపీ అవార్
దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప�
ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచా యి. కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్కుమార్ శనివారం ఉదయం 10.30గంటల ప�
భారతీయ సంప్రదాయంలో పండుగలు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సంస్కతీ సంప్రదాయాలకు, సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలు. తరతరాల తెలంగాణ జనజీవన సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పర్వం.
Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయ
Heavy Rain | హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు.