minister errabelli dayakar rao | తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దీక్షా దివస్ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రా
Minister KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర�
cold intensity | రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి �
‘హోటళ్ల తిండి.. మోటర్ల నిద్ర’ అనేది తెలంగాణలో ఫేమస్ సామెత. ఏపూటకు ఆ పూట అన్నట్టుగా బతికేవాళ్లను ఉద్దేశించి ఈ సామెత చెప్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సామెత అతికినట్టు సరిపోయేలా ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కెనడాలోని అంటారియో ప్రావిన్స్, తెలంగాణ రాష్ట్రం మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించే అంశంపై సోమవారం ఢిల్లీలో ఇరుపక్షాల ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకొన్నారు.
అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�
ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంప�
మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచిం�
మహా నాయకుడు స్వప్నాన్ని దర్శిస్తాడు. ఆ స్వప్న సాకారానికి ఉద్యమిస్తూనే ఉంటాడు. ఆ స్వప్నాలు ఎప్పటికీ అంతం కావు. ఒక స్వప్నం సాకారమవుతూనే మరో స్వప్నానికి పురుడు పోస్తుంది. స్వప్నాల బిడారు సాగుతూనే ఉంటుంది. స�
జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గజానంద్, తహసీల్దార్ కవిత, ఎంపీ�
నువ్వు జేసిన దీక్షనే తెలంగాణను ప్రపంచ పటంల కూసోవెట్టింది..నాడు నువ్వు మెతుకు ముట్టకుంటనే నేడు రైతన్నల పొలాలు పచ్చవడుతున్నయి.!నాడు నీళ్ల సుక్క నీ గొంతుల పోయకుంటనే
నేడు భగీరథ నీళ్ళు మా గల్మళ్లకొస్తున్నయ్