శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇక ఎగుమతులు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచ
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు
తెలంగాణకు చెందిన విద్యార్థి గడ్డం ధనలక్ష్మి దుబాయ్లో నిర్వహించిన డీపీ వరల్డ్ బిగ్ టెక్ ప్రాజెక్ట్ మొదటి ఎడిషన్ విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, టెర్మినల్స్లో ఉత్పాదకత, సామర్థ�
తెలంగాణలో అర్బన్ పార్కుల అభివృద్ధి బాగున్నదని డెహ్రాడూన్కు చెందిన ఫారెస్ట్ సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం కితాబిచ్చింది. అడవిని అర్బన్ పార్కుగా తీర్చిదిద్దడం ఎంతో బాగున్నదని బృందం సభ్యులు ప్రశ
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీల వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు.
ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేల్కొలిపిన రోజుగా దీక్షా దివస్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం ఆయన �
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం ప్రత్యేకంగా ఓ క్లస్టర్ను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు కారణమైన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ను మంగళవారం తార్నాకలో ఘనంగా జరుపుకున�
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక