MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. జిల్లాలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని పార్టీ క్యాడర్కు చదివి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ‘శోభకృత్' నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కే
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�
‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్' అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల �
పోచారం శ్రీనివాసరెడ్డి ఒక శాసనసభాపతి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ అనుభవమంత వయసు లేదు రేవంత్రెడ్డికి. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. పీసీసీ హోదాలో వారం రోజులుగా నిజామ
ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా, మరింత పారదర్శక వ్యవస్థను రూపొందించటానికి కసరత్తు ప్రారంభించింది. రైద్దెన నోటిఫికేషన్లను సాధ్యమైనంత త్వరగా తిరిగ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లికి చెందిన ఎంబడి సాయిష్మను ప్రేమ పేరిట వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు నలిమెల వినయ్ని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్య�
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో మ�
తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నాయకులు.. తన ఇంటి జాగ, ఇల్లు గుంజుకొని మోసం చేశారని, న్యాయం అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు షమీం సుల్తానా ఆరోపించింది.
Minister Harish Rao | టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
Minister KTR | ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారతదేశం’ అనే పుస్తకాన్ని ఒకరు తనకు ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు.