PSTU | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నందమూరి తారకరామారావు కళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్యరంగం
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రను ప్రజల ముందు ఉంచినందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేపై బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, �
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులోని
రాష్ట్ర అవతరణ తర్వాతే తెలంగాణ భాషకు, సాహిత్యానికి ఔన్నత్యం లభించిందని, పాఠ్యపుస్తకాల సిలబస్లోకి తెలంగాణ భాష ప్రవేశించడం పెద్దమార్పు అని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
Eshwari Bai Birth Anniversary | దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాజకీయ నాయకు�
Group-4 Notification | తెలంగాణ గ్రూప్-4 నోటిపికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి