దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రా�
నా అనుభవంల ఎంతోమంది నాయకుల్ని జూసిన. గనీ కేసీఆర్ సారు, ప్రశాంత్రెడ్డి అసుంటి మంచి నాయకుల్ని సూడలె. కేసీఆర్ లెక్క రైతులకు కరంటిచ్చిన మొనగాడు ఎవరున్నరు. గిసుంటోళ్లను మనం కాపాడుకోవాలే.. అని శతాధిక వృద్ధు�
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర�
హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేసుకోవటం కామన్. కానీ, కూల్డ్రింక్ లాంటి పానీయాన్ని తయారుచేస్తే! అది సాధ్యమేనా? అనిపిస్తుంది. దాన్ని సుసాధ్యం చేసి నిరూపించిందో హైదరాబాదీ స్టార్టప్. తెలంగాణ సర్కారు, టీహబ్
ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాల సాగును రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైద
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర
Fire Accidents | ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర సామగ్రిపై తెలంగాణ అగ్నిమాపకశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కొత్త వాహనాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు �
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం �
టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీ�
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
బాసర ఆలయ పునర్నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడ
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
భారత రాష్ట్ర సమితికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడం, పంట పెట్టుబడిగా ఎకరాన�