రాష్ర్టానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన 20వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూపు ప్రదానం చేసే ఈ-గవర్సెన్స్ 2022 అవార్డు వరించింది.
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�
మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నా రు. కడెం రైతు వేదికలో శనివారం మహిళా సం ఘాల సభ్యులకు వడ్డీ వాపస్ నిధుల చెక్కును అం దజేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది.
రెగ్యులర్గా ప్రీమియం చెల్లించినా బీమా చెల్లింపును నిరాకరిస్తారా? అని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. బాధిత సంస్థకు 9 శాతం వడ్డీతో బీమా మొత్తం చెల్లించాల�
Telangana | హైదరాబాద్ : ట్యాంక్ బండ్( Tankbund ) పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా( Ambedkar Statue ) పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప�
Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత�
Kanti Velugu | హైదరాబాద్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు( Kanti Velugu Camps ) రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతు
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
TSPSC Paper Leakage | గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి విదేశాలకు వెళ్లిన వారు కూడా విచారణకు రావాల్సిందేనని సిట్ తేల్చిచెప్పింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉంటున్న తన బావ ప్రశాంత�
Rains | రైతన్నలూ.. జాగ్రత్త.. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వడగం
TSPSC | టీఎస్పీఎస్సీలో కొత్త సంస్కరణలకు కసరత్తు జరుగుతున్నది. కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దిద్దుబాటు చర్యలను కమిషన్ ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ�
TSPSC Paper Leakage | ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీబీటీ మోడ్లో కొన్ని పరీక్షలు జరుపుతుం