Civils Results | ఇవాళ విడుదలైన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో 3వ ర్యాంకు సాధించి.. రాష్ట్రానికి గొప్ప పేరు �
Civils Results | హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. తిరుపతికి చెందిన బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు.
రాష్ట్రంలోని బోధన దవాఖానల్లో సేవలు అందించేందుకు 34 స్పెషాలిటీ విభాగాల్లో ఒకేసారి 1,061 మందికి పోస్టింగ్లు ఇచ్చామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే.. చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో చుక్క నీరుండేది కాదు. నెర్రలు బారి ఎడారిని తలపించేవి. మెట్ట ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో అయితే వానకాలంలోనే అధ్వానంగా మారేవి. అయినా �
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నా�
పల్లెల వికాసమే దేశ సమగ్రాభివృద్ధికి పునాది అని బలంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఫలితంగా పలు పంచా
దక్షిణకొరియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండించారు. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన 32 మంది ప్లేయర్లు 24 పతకాలు సొంతం చేసుకున్నారు.
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్తిత్వాన్ని ప్రత
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
JPS | జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS)లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్ల సర్వీస్ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ
KTR | తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాలను తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా వేదికగా సోమవారం రాత్రి ఆవిష్కరించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతితక్కువ సమయంల�
Satish Reddy | తెలంగాణ ప్రజలు దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కండ్లమంటగా ఉందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రం సాధించి.. ఫలితాలు పొందుతున్న ప్రజలకు త
తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుట�
ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పార�