ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో సివిల్ సర్వీసెస్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నారు.వర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీసులాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమ�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపింది. ఈ మే�
బీఆర్ఎస్కు ఎన్నికల సం ఘం ఆమోదం తెలపడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్న ట్టు పేర్కొన్నది
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ బూత్ కమిటీల నియామక మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేంద
ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది... దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్క�
Yadadri | యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ�
Passport | ఈనెల 10 (శనివారం)న కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘక�