రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింట్లో పుట్టిన ఆడబిడ్డలకు కొండంత భరోసానిస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు �
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఏనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ వస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్తో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపగలడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2ల�
గజ్వేల్ సమీకృత మార్కెట్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రజలకు అద్భుతమైన సేవలందించడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రత
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని పాపమ్మపేట గ్రామం నుంచి పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్కు వచ్చిన పొట్లూరి త్రినాథరావుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం పండుగలా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురాల మధ్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాలు గులాబీమయం అయ్య�