(Amusement Park | దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దడంతో పాటు సియోల్ నగరంలో ఉన్న చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ (Amusement Park) తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ తీర్చిదిద్దుతామని
Crime news | ఏపీలోని కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవా�
Minister Indrakaran Reddy | ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవ�
పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
Medical Colleges | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్ల�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister koppula eshwar) అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విద్యారంగం బలోపేతం అయిందని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
పేద ప్రజల మేలు కోసమే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని నల్లకుంట డివిజన్ రత్న నగర్ లో, అంబర్ పేట డివిజన్ ప్రేమ్ �
అర్హులైన లబ్ధిదారులందరికి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న
సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి బీఆర్ఎస్ లో(BRS)కి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) జన్మదిన వేడుకలు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో(BRS NRI) బీఆర్ఎస్ ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�