Jagadish Reddy | హైదరాబాద్ : ఎన్ఆర్ఐ ఐశ్వర్య రెడ్డి మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్తో
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
మహారాష్ట్రలో బీఆర్ఎస్ రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్' ఆదివారం బీఆర్ఎస్లో విలీనమై
రామగుండం పోలీస్ పాలనా భవనం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి, ఎమ్మెల్యే చందర్ సహకారంతో 38.50కోట్ల వ్యయంతో 29 ఎకరాల్లో రూపుదిద్ద�
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.
హైదరాబాద్ శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడ రెవెన్యూలో ల్యాంకోహిల్స్ సర్కిల్- ఓఆర్ఆర్ రోడ్డు వరకు చేపట్టిన 100 అడుగుల రోడ్డు నిర్మాణ వార్ రెండోరోజు కొనసాగింది.
రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం, మంగళవారాల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించను న్నారు.
KTR | పెద్దపల్లి : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోర�
TS Inter Results | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన(మంగళవారం) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుద
TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిపైనే కుమారుడు, కుమార్తెలు దాడి చేశారు. బాధిత వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క
Srinivas goud | హైదరాబాద్ : హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు �