కరీంనగర్ కమాన్చౌరస్తా, జూలై 17 : నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కళాశాలకు చెందిన డీ రిత్విక్ 647 మారులతో అత్యున్నత స్థానంలో నిలిచి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. 19 మంది విద్యార్థులు 500, ఆపై మారులు సాధించడం విశేషమని సంతోషం వ్యక్తంచేశారు.