నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని వావ
జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధించారని, జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.