నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్�
నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
నీట్- 2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సా ధించారు. జాతీయ స్థాయిలో 705/ 720 మార్కులతో జనరల్ క్యాటగిరీలో వీరయ్యగారి సహ్యూ 9వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ఠను జ
నీట్ 2026 ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ల విద్యార్థులు సత్తా చాటారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి మొత్తంగా 428 మంది విద్యార్థులు సీట్లు సొంతం చేసుకున్నారు.
నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని వావ