Minister Sabitha | రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్య
Panchayati Raj Group | పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళ
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో మన దేశం నుంచి ఇద్దరు య�
trainee IFS officers | డెహ్రాడూన్లో శిక్షణలో ఉన్న 2021 బ్యాచ్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల శిక్షణలో ఉన్న అధికారుల బృందం క్షేత్ర పర్యటనలు, విజయవంతమైన అటవీ పద�
Minister KTR | దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. పలు ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. పలు సంస్థలు తమ కార్యకలాపాలను రెట్టింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�
దావోస్లో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్'ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీనికి ‘తెలంగాణ - ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్' అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, ప�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారని ఆర్ అండ్ బీ శ�
భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
చరిత్ర గాయాలమయమైతే. వర్తమానం సాధారణ జనజీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. ప్రపంచంలో మరే దేశానికి లేని సౌభాగ్యం సొంతమైన ప్రకృతి వనరులను సగటుజీవి హితానికై అనుభవంలోకి తేలేని విఫల నాయకత్వాలు పెనుశాపంగా మారాయ�
రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లిన తెలంగాణ నేలపై ఇవాళ వ్యవసాయం పండుగలా ఎలా మారింది? ప్రవాస తెలంగాణీయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వాళ్లు కూడా నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటాన్�