Hyderabad | లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లోనూ హైదరాబాద్ పరుగులు పెడుతున్నది. సకల సదుపాయాలు కలిగిన ఖరీదైన నివాసాలకు రాజధాని నగరంలో భలే గిరాకీ కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నిరుడు ఇదే వ్య
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చ�
మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్క�
TS EAMCET | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎంసెట్ ఎగ్జామ్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10 నుంచి 1
Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల�
KTR | మంచిర్యాల : రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని చేజార్చుకోవద్దు.. కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు మ�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. మంళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయ�
KTR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను సందర్శించారు. వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీ