ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా... ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టా�
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్లోని ఫ్లైఓవర్కు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం నియమించారు. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన, యువ నాయకులకు స�
KTR | స్టార్టప్లకు ప్రోత్సాహం, ఆవిష్కరణల్లో టీహబ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నదని, గొప్ప విజయాలు సాధిస్తూ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం ప�
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
గతం లో మంజూరైన రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా అప్ గ్రేడ్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. కాజీపేట మండలం అయోధ్యపుర�
చేప ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసేందుకు అన్నిచర్యలు చేపట్టనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు ఆయన తెల�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
TSPSC | హైదరాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వి�
KGBV | హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.