ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల ఫలితాలు తెలంగాణలో చోటుచేసుకున్న నిశ్శబ్ద విద్యావిప్లవాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రైవేటు విద్యాసంస్థల వద్దే నాణ్యమైన విద్య లభిస్తుందన్న దశాబ్దాల ఆలోచనా �
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో రైతుబంధు పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భం గా రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఆయన శుభా
KTR | దేశ వ్యవసాయరంగ చరిత్రలో రైతుబంధు శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన స
Palle Ravikumar | కల్లు గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల క
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు.
ఇంగ్లీషులో ‘గివ్ అండ్ టేక్' అని ఒక సామెత ఉంది. వారేమంటారంటే ‘జి’ అనే అక్షరం టేక్ అనే పదంలోని ‘టి’ కంటే ముందు వస్తుంది కాబట్టి, ఏదైనా మనం మొదటగా ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది అని. తెలుగు అక్షరమాలలో చూ�
TS EAMCET | టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇ�
Telangana | గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు.
రాష్ట్రంలో ఎక్కడ, ఏ రకమైన తవ్వకాలకైన కాల్ బిఫోర్ యు డిగ్ (సీబీయూడీ) యాప్ ద్వారా టెలికాం అధికారులకు ముందస్తు సమాచారం అందించాలని, అనుమతి ఇచ్చాకే తవ్వకాలు చేపట్టాలని టెలికాం అధికారులు తెలిపారు. రాష్ట్ర�