దృష్టిలోపాలు, కంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండోవిడత ఈ నెల 18న ఖమ్మంలో ప్రారంభం కానున్నది.
తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ర్టానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
cm kcr | CM KCR | రాష్ట్రాల మధ్య నదీ వివాదాల సమస్యల పరిష్కారంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ తూర్పారాబట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎనిమ�
CM KCR | దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచి శంఖారావాన్ని పూరించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ను �
Minister KTR | హిందూస్తాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ను సీ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా దేశంలో అసమానతలను పెంచుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని దేశంలో సామాజిక, ఆర్థిక, వి
మంజుల కండక్టర్ డ్యూటీలో ఉందంటే.. డ్రైవర్కు ఇబ్బందే లేదు. చకచకా టికెట్లు కొట్టేస్తుంది. రాబోయే స్టేజీ గురించి ప్యాసింజర్లను హెచ్చరిస్తుంది. ఎంత రద్దీ ఉన్నా.. జనంలోకి దూసుకు వెళ్తుంది. ఆ క్రమశిక్షణకు, ఫిట�