ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ (Sudan) అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దా�
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికుల జీతం మరో రూ.1,000 పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్�
ఊరు మేల్కొనక ముందే మేల్కొంటారు.. చెత్తాచెదారంతో నిండిన రహదారులను శుభ్రం చేస్తారు.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు.. మన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు.. వాళ్లే పారిశుధ్య కా�
కేయూ నుంచి దూరవిద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. 30 ఏళ్లుగా ఉత్తర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంపిక చేసిన క
నడి వేసవిలో మండలంలోని రాగన్నగూడెం శివారు వనంవారి మాటు మత్తడి దుంకుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు, బోర్లన్నీ అడుగంటి �
విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం �
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు.
బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్ష�
CM KCR | అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామిన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు భరోసానిచ్చారు. వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమ�
Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంక
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
NIMS | నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర�
పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాన�