Kamareddy | బీర్కూర్ : ‘ మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు’ అంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Stray Dogs | ఓ ఆరు వీధి కుక్కలు కలిసి బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది.
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
Minister KTR: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీలు ఆ మీటింగ్కు హాజర�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గజ్వేల్ కొత్తరూపు సంతరించుకుంది. గజ్వేల్ చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పూర్తికావచ్చింది. ప్రభుత్వం రూ.233 కోట్లతో విదేశాల్లో మాదిరిగా అత�
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
కుటుంబ కలహాలతో బావిలోకి దూకి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడే క్రమంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్కుమార్ త�
వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. హైదరాబాద్లో ఆ సంస్థకు ఇప్పటికే ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర�
హైదరాబాద్ ఐఐటీ వినూత్న పరిశోధనలకు కేంద్రంగా మారిందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు తమతో ఒప్పందాలు చేసుకోవడం గర్వంగా ఉన్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.
Minister KTR: తెలంగాణ పరిశ్రమల విధానాలు ప్రగతిశీల మార్గంలో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆయన న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్