అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ‘ది మిరాగ్'లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్లో ప్రస్తుత అధ్యక్షుడు భువనేశ్ బూజల కొత్�
విభజన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అభివృద్ధి జరుగుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపక తప్పదని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన
నిండా మీనాలతో తెలంగాణలో తటాకాలు ‘చేపల చెరువుల’ను తలపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయ�
తెలంగాణలో కేబుల్ కారు యాక్టివిటీస్కి ఎంతో భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’
నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.
వాతావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు.
minister ktr | నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభి�
gun firing | శామిర్పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.