CPI Narayana | ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్సేల్గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల చలామణిని నిలుపుదల చే
Karimnagar | ఎనిమిదేండ్ల చిన్నారి తమ కూతురంటూ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయి. తమ పాపేనంటే.. కాదు తమ పాపేనంటూ పట్టుబట్టిన ఘటన శుక్రవారం కరీంనగర్ బాలరక్షా భవన్లో చోటుచేసుకున్నది.
Telangana | రాష్ట్ర కాంగ్రెస్లో ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్' తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. ఇప్పటికే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 415 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీ మరో 497 కోట్ల అదనపు ఇన్వెస్ట్మెం�
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
ఇంతకు ఈ ముచ్చట ఇప్పుడెందుకంటే నేను అమెరికా పర్యటనలో డల్లాస్ నగరం ప్లేనో ప్రాంతంలో చూసిన చిన్న వాడమూల గ్రంథాలయం. Little Freelibrary. org అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాల అర ఇది.
తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, చార్జీలు తక్కువగా ఉండటం గొప్ప విషయమని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారు
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను తెలంగాణ, ఏపీకి సమానంగా పంచే అధికారం తమకు లేదని.. నీటి వాటాల పంపకాన్ని చేపట్టబోమని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నందునే.. రాష్ట్రంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అత్యధికంగా ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పనిస్థలంలో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భ�
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్
Koonamneni | కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు.
Telangana | ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ