రాష్ట్రంలో ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా 116 ప్రాజెక్టులకు రాష్ర్టాలపై నెపం పెట్టి.. మంగళం పాడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఆగిపోతున్న ఈ ప్రాజెక్టుల విలువ రూ.1.26 లక్షల కోట్లపైనే. అయితే 70 శాతానికిప
కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు తెలిపాయి.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెద్దకాసుల శ్రీశైలం (52) కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ-2 డిపో ఆవరణలో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఆధున�
Shambhaji Raje | ముఖ్యమంత్రి కేసీఆర్తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు శంభాజీ రాజే భేటీ గురువారం భేటీ
అయ్యారు. ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్కు వచ్చని శంభాజీ రాజేకు సీఎం కేసీఆర్�
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా