‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం...’ ఇది పాత మాట... ఇప్పుడు స్వపరిపాలనలో ‘నా తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణం’గా అవతరించింది. కోటి ఎకరాలు సాగు కల... రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి �
తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ ద
TSLPRB | తెలంగాణవ్యాప్తంగా ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల తుది విడుత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం (మే 22)న
TS Weather Update | రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
వాల్యూపిచ్ అనేది బాంబేలో 2006లో స్థాపించబడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాదవుని వెంకట రమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. కరోనా 2020 ఫస్ట్ లాక్డౌన్లో ఇక్కడికి వచ్చారు. అలా ఇక్క
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, జగిత్యాల జిల్లా కోరుట్లలో దంపతులు, భూపాలపల్లిలో రెండేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. �
నాటి ఆంధ్రుల పాలనలో గొంతెండిన పల్లె ప్రజలకు నేడు స్వరాష్ట్రంలో దూపదీరా స్వచ్ఛమైన జలాలు అందుతున్నాయి. ఒకనాడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకున్న ప్రజల
నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలుస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు �
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటున్న సమయంలో వైద్యరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని తెలిపారు.
CM KCR | రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సాగాలని.. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Telangana | హైదరాబాద్ : రాబోయే 3 గంటల్లో రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.