CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్తిత్వాన్ని ప్రత
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
JPS | జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS)లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్ల సర్వీస్ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ
KTR | తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాలను తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా వేదికగా సోమవారం రాత్రి ఆవిష్కరించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతితక్కువ సమయంల�
Satish Reddy | తెలంగాణ ప్రజలు దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కండ్లమంటగా ఉందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రం సాధించి.. ఫలితాలు పొందుతున్న ప్రజలకు త
తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుట�
ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పార�
Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా 1,061 మంది
Nizamabad | ఆమె అతడిని నమ్మింది. మనసారా ప్రేమించింది. ప్రియుడు ఓ మోసగాడు అని గ్రహించలేకపోయింది. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అధికంగా మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం తెల్లవారుజామున వాన దంచికొట్టింది. నగర వ్యాప్తంగా గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Kanti Velugu | అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించనున్నది. సోమవారంతో కంటివెలుగులో నిర్వహించిన కంటి పరీక్షల సంఖ్య కోటిన్నరకు చేరనున
తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి ఇంటర్నేషనల్ చాలెంజర్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచింది. స్లోవేనియా వేదికగా ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-రోహాన్ జంట 14-21, 13-21తో జాస్పెర్ టాఫ
వైద్యారోగ్యరంగంలో తెలంగాణ గర్వకారణమైన చరిత్రను లిఖించింది. సురక్షిత ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటమే కాకుండా 61 దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడి�