Harish Rao | సిద్దిపేట : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట �
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
Fake IPS Officer | నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణ�
Minister Errabelli | సీఎం కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆయన మనసున్న మహారాజు అని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ చేపట్టడం పట్ల ఆయన �
సీఎం కప్ క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు వివిధ విభాగాల్లో పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆటల పోటీలను చూసేందుకు యువత పెద్ద ఎత్తున రావడంతో క్రీడా ప్రాంగణాల�
ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్లోని ఎంపీడీవో కార్యాల
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగి
Telangana 10th Anniversary Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస
Ajmera Sanketh Kumar | సివిల్స్-2022 ఫలితాల్లో గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్కుమార్ ఆలిండియా 35వ ర్యాంకు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాప�
తెలంగాణ చాలా ప్రాచీనమైనది. తెలంగాణ అనే పేరు కూడా ప్రాచీనమైనదే.మహాభారతంలో ఆంధ్రులే కాదు తెలుగువారిగా భావిస్తున్న ‘తెలివానుల’ ప్రస్తావన ఉన్నది. గోదావరినదికి ‘తెలివాహ’ అనే పేరున్నది. తెలివాహ తీరంలో జీవిం