రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే
Podu lands Patta | పోడు భూముల పట్టాల పంపిణీ ముహూర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాలన పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనను�
Gruha Lakshmi Scheme | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల ని�
Civils Results | కుమ్రం భీం ఆసిఫాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో తెలంగాణ దళిత బిడ్డ మెరిశాడు. ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండల పరిధిలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410వ ర�
Civils Results | ఇవాళ విడుదలైన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో 3వ ర్యాంకు సాధించి.. రాష్ట్రానికి గొప్ప పేరు �
Civils Results | హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. తిరుపతికి చెందిన బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు.
రాష్ట్రంలోని బోధన దవాఖానల్లో సేవలు అందించేందుకు 34 స్పెషాలిటీ విభాగాల్లో ఒకేసారి 1,061 మందికి పోస్టింగ్లు ఇచ్చామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే.. చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో చుక్క నీరుండేది కాదు. నెర్రలు బారి ఎడారిని తలపించేవి. మెట్ట ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో అయితే వానకాలంలోనే అధ్వానంగా మారేవి. అయినా �
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నా�
పల్లెల వికాసమే దేశ సమగ్రాభివృద్ధికి పునాది అని బలంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఫలితంగా పలు పంచా
దక్షిణకొరియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండించారు. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన 32 మంది ప్లేయర్లు 24 పతకాలు సొంతం చేసుకున్నారు.