స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతే కార్మికులు, కార్మిక కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు వ ర్తించాయని, ఉద్యోగావకాశాలు లభించాయని డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం కా ర్పొరేట్ పరిధ�
ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్
రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ మత్స్యరంగ నిపుణులు డాక్టర్ మోదుగు విజయ్గుప్తా చెప్పారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఆయనను సోమ
తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’ల�
మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నగరంలో పలు సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. (చిత్రంలో) గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘ�
minister satyavathi | రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్
TS Group-4 | గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తు�
Minister Errabelli Dayaker Rao | తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ణప్�
దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 40,889 జీడీఎస్ పోస్టుల్లో తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480 ఖాళీలు ఉన్నాయి.
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింప�