Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రం కొనుగోలు చేయగా వాటి బకాయిలు చెల్లించేందుకు మాత్రం అక్కడి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు �
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ (TS Polycet) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656
తెలంగాణ ప్రగతి పరుగు ఆంధ్రజ్యోతికి కంటగింపుగా మారింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరడం ఆ పత్రిక జీర్ణించుకోలేకపోతున్నది. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణపై అక్కసు వెళ్�
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర
తెలంగాణ రాష్ట్ర మ త్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్ పిట్టల రవీందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వైస్ చైర్మన్గా గంగపుత్ర సంఘాల సీనియర్ న�
రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అరణ్యభవన్లో బాధ్యతలు స్వీకరించారు. గతం�
పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు రాష్ట్రప్రభుత్వ మార్గనిర్దేశంలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. షీట�
కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరు�
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవ�
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ - 2023 బుధవారం జరుగనుంది. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9,005 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 26 పరీక్ష కేంద్�
పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం బుధవారం జిల్లాలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 2475 మంది విద్య�