అల్జీమర్స్, లంగ్స్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లాంటి మహమ్మారుల నుంచి విముక్తి కల్పించేందుకు త్వరలో ప్రపంచానికి క్యూబా వ్యాక్సిన్ అందించబోతున్నదని, దీని తయారీ తుదిదశలో
ఇంతలో ఎంత మార్పు! ఒకప్పుడు తెలంగాణలో పంట పండాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనాలు రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ నుంచే ఏపీకి విత్తనాలు సరఫరా అవుతున్నాయి.
టీజీటీ పరీక్ష రాసిన బీఈడీ చదివిన బీటెక్ అభ్యర్థులను పోస్టింగ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం కొత్త రకం ఎండు మిర్చి క్వింటా ధర రూ.19,500 పలికింది. మార్కెట్ కమిటీ అధికారుల గణాంకాల ప్రకారం.. ఉదయం జెండా పాటలో కొత్త రకం ఎండుమిర్చి క్వింటాకు ధర రూ.19,500, మధ్య రకానికి ధర రూ.18,000, క�
తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు.
‘అనుభూత్యనుభవాలు అక్షర పుష్పాలైతే ఆ పుష్పాలను ఒక సమీకరణ సూత్రంలో గుచ్చి, కూర్చి ముచ్చటగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి అలంకరించిన పచ్చల పతకమే గ్రంథాలయం’ స్వాతంత్రోద్యమానికి మూలం ఏదని ఆలోచిస్తే చరి
minister errabelli dayakar rao | కాకతీయులు కట్టించిన గుడిని పునః ప్రతిష్టాపన చేసి మన చరిత్రను కాపాడే పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో �
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పిం�