గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అ�
telangana tourism | తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా�
Minister Harish Rao | ఆంధ్రప్రదేశ్కు బలయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 2014-15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు కారణంగా రాష్ట్రంలో సంతులిత అభివృద్ధి, సంపద సృష్టి జరుగుతున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఆన్లైన్లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా రికార్డుస్థాయి ఆదాయం సమకూరినట్టు యాజమా న్యం ప్రకటించింది.
రెండో విడత కంటివెలుగులో భాగంగా జర్నలిస్టులు, పోలీసులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. కొత్త పెట్టుబడులతోపాటు భవిష్యత్ పెట్టుబడులకూ తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలను ఆయన సద్వినియోగం �
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక �
దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
కూలీలను వ్యాపారులుగా.. కార్ల డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన ఘనత ‘దళితబంధు’ది. ఏదో దొరికిన పని చేసుకుని ఉపాధి పొందే దళితులను నేడు మరో నలుగురికి పని కల్పించే స్థాయికి ఎదిగేలా చేసిన పథకం. అప్పులు తీసుకునే దుస్�