అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్(ఆహా) రాష్ట్ర అధ్యక్షుడిగా నిమ్స్ అనుసంధాన అధికారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా�
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయి. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది.
కలలుగన్న తెలంగాణ సాకారమైంది. పెద్ద రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. 8 ఏండ్ల క్రితం రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.75 లక్షలకు చేరింది. కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టిన