Crime news | ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
Whip Balka Suman | సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం బస్ డిపో మంజూరు చేశారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్�
MLA Nannapuneni | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదివారం వరంగ�
Crime news | ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస�
MLC Kavitha | అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర వ�
Minister Satyavathi Rathd | జిల్లాలోని భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ, పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వ�
UPI services | నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక
Minister Jagdish Reddy | సమాజాభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆన్నారు. సూర్యాపేటలోని జీవీవీ ఫంక్షన్ హాల్లో ఆర్టీసి ఉద్యోగి, టీఎంయూ సీనియర్ నాయకుడు బెల్లి నరసయ్య పద
Minister Jagdish Reddy | పట్టుదలకు ప్రేమను జోడించి చేసే ప్రతిపనిలో అద్భుతాలు సాధించవచ్చు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పద్మశాలి భవన్లో పద్మశాలీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న�
Minister Errabelli | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో సీటు సాధించిన మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు నాగన్న, మహేశ్వరి దంపతుల కూతుర
MLA Chirumurthy | సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మునుగోటి సత్తయ్య కాంగ్రెస్ ప
Mega vegetarian rally | ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాఖాహారం ఎంతగానో దోహదం చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని జమ్మిగడ్డలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ సూర్యాప
Telangana | మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కలిసి తేద్దామనుకున్న జాయింట్ వెంచర్ ఆలోచనను చైనా ఆటో రంగ దిగ్గజం బీవైడీ విరమించుకున్నది. భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వెంచర్కు అను�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.