Stray Dogs | గ్రేటర్తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధిక�
Genome Valley | జీనోమ్ వ్యాలీ.. అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రం మాత్రమే కాదు, అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తయారు చేసింది. లైఫ్ సైన్సైస్ రంగానికి సంబంధించి మంచి ఆలోచన.
BJP | ‘ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏం ఒరగబెట్టావు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వచ్చావు’ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నా�
Genome Valley | లారస్ ల్యాబ్స్.. 2005లో ఊపిరి పోసుకున్నది. సాధారణ స్టార్టప్గా జీనోమ్వ్యాలీలో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో కేవలం వెయ్యి చదరపు అడుగుల ల్యాబ్తో ఫార్మా పరిశోధనలు మొదలుపెట�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్
సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్ పాలన తమకూ కావాలని యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరు�
తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
స్వరాష్ట్ర పాలనతోడి గడిచిన 9 ఏండ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఔషధాల ఎగుమతుల్లో తెలంగాణ హవా కొనసాగుతున్నది. దేశ ఎగుమతుల్లో 20-30 శాతం మన రాష్ట్రం నుంచే జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ వరకు దేశం నుంచి 21 బిలియన్ల(రూ.1,72,000 కోట్లు) ఎగుమతులు జరుగగా,