కొబ్బరి బొండాల మాటున గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఉప సర్పంచ్తో సహా నలుగురి ముఠాను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
Jadcherla | వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కన్నకొడుకే.. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లగొట్టాడు.
Bandi Sanjay | తెలంగాణ బిడ్డలంటే బీజేపీ నేతలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలోని యువత అంటే కేవలం ఓటర్లు మాత్రమే అని, నాలుగైదు మాటలు చెప్పి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ స�
Life Science University | రాష్ట్రంలో సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యం, భాషా ప్రావీణ్యం పెంచేందుకు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రాష్ట్రంతోపాటు దేశ,విదేశీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
Twins Day | ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. ఆ ఊరికీ ఓ ప్రత్యేకత ఉంది. అది మామూలు ప్రత్యేక ఏమీ కాదు. చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రత్యేకత. ఆ ఊరే.. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల. ఆ ప్రత్యేకతే.. కవలల గ్రామం. అ�
Telangana | రాష్ట్రంలో మరో పదిహేను రోడ్లను జాతీయ రహదారులు (ఎన్హెచ్)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కిలోమీటర్ల పొడవున ఎన
బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభి�
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. సొంతకాళ్లపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది.
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్నతరహా ఆయుధాలు ఉత్పత్తి కానున్నాయి. నగరానికి చెందిన ఐకామ్ సంస్థ రక్షణ
Minister Sabitha | మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియ్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహి