TS RTC AC Sleeper Bus | ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RS RTC) తొలిసారిగా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకున్నది. ప్రైవేటు ట్రావెల్స్కు ధీటుగా రాష్ట్ర�
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా..
‘మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’..
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపు రాని రోజు. హోం మంత్రి సుశీల్కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు.
CM KCR | మోదీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసిరిగిపోయారని, ఎందుకే ఆయనను ఎదుర్కొనే నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస
V Krishnamohan Rao | సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తెలంగాణ బీసీల వివరాలను అందజేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆదివారం లేఖను రాశారు.