సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
Boddemma Panduga | బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Cyber Crime | న్యూడ్ వీడియో కాల్స్తో హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన యువతి వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి డబ్బు�
made in Inida | ఆరంభశూరుల్లో అగ్రగణ్యుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘మేకిన్ ఇండియా’ నినాదం కాస్తా ‘జోకిన్ ఇండియా’గా మారింది.
స్వపరిపాలనలో తెలంగాణ వైభవం అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజన్తో ఏటా అభివృద్ధి ఫలాలు నలుమూలలకూ చేరుతుండగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు దూసుకుపోతున్నాయి.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది.
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది
పాలకుర్తి సోమేశ్వరుడు ఇద్దరు మహాభక్తులను అనుగ్రహించాడు. రెండు కలాలను కటాక్షించాడు. బమ్మెర పోతన ఇక్కడి సోమన్నను ఉపాసించాడు. పాల్కురికి సోమనాథుడైతే.. సాక్షాత్తు ఆ స్వామి వరాలబిడ్డడే. హాలాహల భక్షణం చేసి జగ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆ